కౌంటింగ్ కేంద్రాల సమీపంలో పోలీసులు పటిష్ట బందోబస్తు

56చూసినవారు
కౌంటింగ్ కేంద్రాల సమీపంలో పోలీసులు పటిష్ట బందోబస్తు
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో మంగళవారం గరుగుబిల్లి మండలం, ఉల్లిభద్ర హార్టికల్చర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం బయట పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఐడి కార్డు ఉన్నవారికి మాత్రమే లోపలకి విడిచిపెడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్