మరుమూల గ్రామాలకు మొదటి దిశలో రోడ్డు సౌకర్యం కల్పించలి

60చూసినవారు
మన్యం జిల్లా లో ఉన్న గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించే పనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టరు ఎ. శ్యామ్ ప్రసాద్ ఇంజనీరింగు అధికారులను ఆదేశించారు.గురువారం సాయంత్రం కలెక్టరు కార్యాలయ సమావేశంమందిరంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగు అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశంలో జిల్లాలో మంజూరైన ఇంజనీరింగు పనుల పురోగతిని మండలాల వారీగా సమీక్షించారు.

సంబంధిత పోస్ట్