కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన విఫలమైంది

69చూసినవారు
కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన విఫలమైంది
కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన విఫలమైందని అందుకే ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు తిరుపతి లడ్డూపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కురుపాం మాజీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి అన్నారు.శనివారం కురుపాం మండలం కస్పా గదబవలసలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.కూటమి ప్రభుత్వ నాయకులకు వెంకటేశ్వర స్వామి మంచి బుద్ధి ప్రసాదించాలని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్