ఆన్లైన్ మూల్యాంకనంపై శిక్షణ

69చూసినవారు
ఆన్లైన్ మూల్యాంకనంపై శిక్షణ
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్ష జవాబు పత్రాల ఆన్లైన్ మూల్యాంకనంపై శిక్షణా కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ నెల 24వ తేదీ నుండి 31వ తేదీ వరకు పరీక్షలు జరుగుతున్నాయి. జూన్ 1వ తేదీ నుండి ఆన్లైన్ మూల్యాంకనం జరుగుతుంది. మూల్యాంకనంపై పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 275 మంది అధ్యాపకులకు జిల్లా వృత్తి విద్యాధికారి శ్రీమతి డి మంజుల వీణ శిక్షణ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్