నెల్లిమర్ల - రణస్థలం రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

60చూసినవారు
నెల్లిమర్ల - రణస్థలం రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
నెల్లిమర్ల - రణస్థలం రోడ్డుకు ఎమ్మెల్యే లోకం నాగ మాధవి సోమవారం ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు తో కలిసి శంకుస్థాపన చేశారు. రూ. 2. 9 కోట్లతో నిర్మించనున్న రహదారి పనులను గుత్తేదారు నాణ్యత ప్రమాణాలు పాటించి నిర్మించాలని తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అంబల్ల సుధారాణి తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్