తాలాడ గ్రామ సమీపంలో ఏనుగులు గుంపు సంచారం

1096చూసినవారు
పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం తాలాడ గ్రామ సమీపంలోని రోడ్డుపైకి సోమవారం రాత్రి వచ్చిన ఏనుగులు గుంపు
భయాందోళనలో సమీప గ్రామాల ప్రజలు వేరే ప్రాంతానికి ఏనుగులు గుంపు తరలించాలని స్థానికులు అంటున్నారు. ఏనుగులు సంచరించడంతో వ్యవసాయ పంటను నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్