బుక్స్ స్టాక్ పాయింట్ పరిశీలించిన డీఈఓ

80చూసినవారు
బుక్స్ స్టాక్ పాయింట్ పరిశీలించిన డీఈఓ
భామిని ఆదర్శ పాఠశాల ప్రభుత్వం పాఠ్య పుస్తకాల స్టాక్ పాయింట్ను శనివారం జిల్లా విద్యాశాఖాధికారి పగడాలమ్మ పరిశీలించారు. పాఠశాలల ప్రారంభం నాటికి ప్రతి పాఠశాలకు పాఠ్య పుస్తకాల పంపిణీ జరగాలని డీఈఓ తెలిపారు. వివిధ తరగతుల పాఠ్యపుస్తకాలు 15, 021, నోట్ బుక్స్ 26, 964 స్టాక్ పాయింట్లో అందుబాటులో ఉన్నట్లు ఎంఈఓ-2 భాస్కర రావు తెలిపారు.

సంబంధిత పోస్ట్