మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ

83చూసినవారు
మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ
పాలకొండ పట్టణం లో మాదకద్రవ్యాల, మానవ అక్రమ రవాణా నిర్మూలనే లక్ష్యంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పాలకొండ డీఎస్పీ జివి. కృష్ణారావు ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి కోట దుర్గమ్మ ఆలయం వరకు ర్యాలీ బుధవారం నిర్వహించారు. ఈ ర్యాలీలో సి. ఐ. చంద్రమౌళి, ఎస్సై. ప్రశాంత్ కుమార్, ఎక్సైజ్ సి. ఐ, ఎక్సైజ్ ఎస్సైలు, యువత విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్