మన్యం జిల్లాలో స్ట్రాంగ్ రూంలకు సీల్

562చూసినవారు
మన్యం జిల్లాలో స్ట్రాంగ్ రూంలకు సీల్
పార్వతీపురం మన్యం జిల్లాలో స్ట్రాంగ్ రూం లకు సీల్ పడింది. స్ట్రాంగ్ రూం లను అత్యంత భద్రత మధ్య గరుగుబిల్లి మండలం, ఉల్లిభద్రలో గల ఉద్యాన కళాశాలలో ఏర్పాటు చేసినట్టు మంగళవారం అధికారులు తెలిపారు. సోమవారం పోలింగ్ అనంతరం ఉద్యాన కళాశాల వద్ద ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రాలకు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల నుంచి ఇవియంలు, ఇతర ఎన్నికల సామగ్రి చేరుకుంది.

సంబంధిత పోస్ట్