చెముడు లో ఇరువర్గాల మధ్య ఘర్షణ

68చూసినవారు
చెముడు లో ఇరువర్గాల మధ్య ఘర్షణ
మక్కువ మండలం చెముడు గ్రామానికి చెందిన గొట్టాపు మనోహర్ రావు, ఆయన సోదరుడు కృష్ణమూర్తిని ఓ మహిళతో  పాటు ఆరుగురు వ్యక్తులు విశాఖపట్నం నుంచి మంగళవారం రెండు కార్లలో వచ్చి కర్రలతో మనోహర్ ఇంట్లో చొరబడి అతని మీద దాడి చేసి గాయపరిచారు. అలాగే ఇంట్లో సామగ్రిని ద్వంసం చేశారు. మనోహర్ రావు, ఇచ్చిన ఫిర్యాదు మేరకు మక్కువ పోలీస్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మక్కువ ఎస్ఐ ఎం. వెంకటరమణ తెలిపారు.

సంబంధిత పోస్ట్