గిరిజన వన్ దన్ వికాస కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శన

59చూసినవారు
పార్వతీపురం మన్యం జిల్లాలో క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా సీతంపేట మండలం దెబ్బగూడ గ్రామంలో శుక్రవారం జిల్లా కలెక్టరు ఎ. శ్యామ్ ప్రసాద్ పర్యటించారు. గిరిజన వన్ దన్ వికాస కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎ. శ్యాం ప్రసాద్ సందర్శించారు. కేంద్రంలో నిర్వహిస్తున్న పసుపు ప్రాసెసింగు యూనిట్ల ను పరిశీలించారు. మార్కెట్లో విక్రయించే పసుపు ప్యాకింగ్ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్