గురుకులాల్లో సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష

70చూసినవారు
గురుకులాల్లో సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష
ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో(డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ గురుకులలు) 2024-25 విద్యా సంవత్సరం నకు మన్యం, విజయనగరం జిల్లాల్లో ఉన్న అంబేడ్కర్‌ గురుకులాల్లో 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఈ నెల 27న ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నట్టు ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త టి. పద్మజ, జోగింపేట డా. బి. ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కె. ఈశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్