పోస్టల్‌ సిబ్బందిపై వేధింపులు ఆపాలి

76చూసినవారు
పోస్టల్‌ సిబ్బందిపై వేధింపులు ఆపాలి
పోస్టల్‌ సిబ్బందిపై అధికారులు లక్ష్యాల పేరిట చేస్తున్న వేధింపులు వెంటనే ఆపాలని పార్వతీపురం డివిజనల్‌ పోస్టల్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం పార్వతీపురం పోస్టల్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయం ఎదుట గేట్‌ మీటింగ్‌ నిర్వహించి, నిరసన తెలిపారు. అనంతరం సమస్యల పరిష్కారం కోరుతూ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ రెడ్డి బాబూరావుకు వినతి అందించారు.

సంబంధిత పోస్ట్