విస్తృత స్థాయిలో వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే

63చూసినవారు
పార్వతీపురం పట్టణ ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలోనూ, సంక్షేమ అభివృద్ధి పధకాలను అందజేయడంలోనూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మళ్ళీ మీరంతా దీవించి వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ విజయాన్ని అందించాలని కోరుతూ బెలగాము ప్రాంతం 21 మరియు 20 వార్డులలో గురువారం ఎమ్మెల్యే అలజంగి జోగారావు పర్యటించారు. స్థానికుల యొక్క సమస్యలను తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్