ప్రభుత్వ భూమిని సర్కారుకే అమ్మేసిన సర్పంచ్‌: సిపిఎం

76చూసినవారు
ప్రభుత్వ భూమిని సర్కారుకే అమ్మేసిన సర్పంచ్‌: సిపిఎం
ప్రభుత్వ భూమిని సర్కారుకే అమ్మేసిన మక్కువ మండలం తూరుమామిడి సర్పంచ్‌ రెడ్డి కష్ణంనాయుడిపై క్రిమినల్‌ కేసు పెట్టి అరెస్టు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు కొల్లి గంగునాయుడు డిమాండ్ చేశారు. ఆదివారం తూరుమామిడిలో పేదలతో కలిసి కరపత్రాన్ని విడుదల చేశారు. పేదలు కట్టుకున్న ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని, పేదలపై జులుం ఆపాలని, భూకబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసారు.

సంబంధిత పోస్ట్