పొలం పిలుస్తోంది కార్యక్రమం

54చూసినవారు
పొలం పిలుస్తోంది కార్యక్రమం
పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం పనసభద్ర, మార్కొండపుట్టి పంచాయతీల రైతు సేవా కేంద్రాలలో ఎమ్ఏఓ శ్రీనివాసరావు, ఎమ్ హెచ్ఓ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం బుధవారంనిర్వహించడం జరిగింది.వ్యవసాయ పద్ధతులు గురించి రైతులకు సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటు ప్రకృతి వ్యవసాయ పద్ధతులుపై అవగాహన కల్పిస్తూ పురుగులు,తెగుళ్లు నివారణకు కషాయాలు తయారు చేసి, రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్