ఎంపీలను కలిసిన రాజాం నియోజకవర్గ నాయకులు

56చూసినవారు
ఎంపీలను కలిసిన రాజాం నియోజకవర్గ నాయకులు
సంతకవిటీ, వంగర, రాజాం మండల టిడిపి నాయకులు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడును ఢిల్లీలో సోమవారం కలిశారు. రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోళ్ల అప్పలనాయుడు, మాజీ జడ్పిటిసిలు బొత్స వాసుదేవరావునాయుడు, పాపినాయుడు ఢిల్లీలో రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడును కలిసారు. రాజాం నియోజకవర్గ అభివృద్ధికి సహ కరించాలని కోరారు. రోడ్లు, పంట కాలువలు, గ్రామాల్లో అభివృద్ధికి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్