రాజాం నియోజకవర్గ వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్ తలే. రాజేష్ బుధవారం నామినేషన్ వేయనున్నారు. డా. రాజేష్ నామినేషన్ వేయటానికి ముందు రాజాం పట్టణం లో కొలువైయున్న శ్రీ పోలిపల్లి పైడి తల్లి అమ్మవారు దేవస్థానం నందు అమ్మవారిని దర్శించుకుని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. , అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని అక్కడ నుంచి ర్యాలీ గా మెయిన్ రోడ్డు నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు వెళ్లి నామినేషన్ వేస్తారు.