ఎస్ కోటలో ధ్వజస్తంభం ఊరేగింపు

79చూసినవారు
ఎస్. కోట స్థానిక పుణ్యగిరిలో నిర్మాణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేయనున్న ధ్వజస్తంభం ఊరేగింపు కార్యక్రమాన్ని ఎస్ కోటలో బుధవారం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు గౌరీ నాయుడు మాట్లాడుతూ ధ్వజస్తంభం నిర్మాణం కోసం కన్యాకుమారి నుండి 45 అడుగుల చెట్టును తీసుకురావడం జరిగిందన్నారు. కాగా ధ్వజస్తంభం నిర్మాణం కోసం తీసుకువచ్చిన చెట్టుకు ఇందుకూరి రఘురాజు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్