సామాన్య ప్రజలతో కలిసి ఆటోలో ప్రయాణించిన కోళ్ల లలిత కుమారి

4920చూసినవారు
శుక్రవారం వేపాడ మండలం సోంపురం గ్రామంలో పోటీపిరెడ్డి వారి కళాలలో శ్రీశ్రీశ్రీ అచ్చియ్యమ్మ పేరంటాలు గుడి ప్రారంభోత్సవం సందర్భంగా శృంగవరపుకోట నియోజకవర్గ ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి సామాన్య ప్రజలతో కలిసి ఆటోలో ప్రయాణించారు. ఆమె తమతో ప్రయాణించడం పట్ల గ్రామస్థులు సంతోషం వ్యక్తపరిచారు. అనంతరం అచ్చియమ్మ తల్లికి పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్