విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని లోక్ సభ అసెంబ్లీ అభ్యర్థులను ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం విజయనగరంలో నిర్వహించిన సిద్ధం సభలో స్వయంగా పరిచయం చేశారు. మంత్రి బొత్స సత్య నారాయణ తనకు తండ్రి సమానులని ప్రజలంతా ఆశీర్వదిం చాలని కోరినప్పుడు జనం కేరింతలు కొట్టగా మంత్రి బొత్స ఒకింత భావోద్వేగానికిగురయ్యారు.