టీడీపీ నాయకుల సమావేశం

1896చూసినవారు
భీమిలి టీడీపీ ఇంచార్జ్ కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో టీడీపీ నేతల సమావేశం శనివారం ఆనందపురం లో జరిగింది. ఈకార్యక్రమంలో గంటా శ్రీనివాసరావు కి అధిష్టానం టిక్కెట్ ఇచ్చినదుకు రాజబాబు వర్గం మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్