యువకులను అభినందించిన నేతలు

72చూసినవారు
యువకులను అభినందించిన నేతలు
నేపాల్ లో జరిగిన ఇంటర్నెషనల్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్ లో చిట్టివలసకు చెందిన దామిశెట్టి చంద్రమౌళి, దామిశెట్టి తరుణ్ పతకాలు సాధించారు. ఈ సందర్బంగా వీరిని శుక్రవారం పలువురు నేతలు అభినందించారు. ఈ సందర్బంగా వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాము అని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్