గణనాథుని సేవలో మేయర్‌

51చూసినవారు
గణనాథుని సేవలో మేయర్‌
వినాయక భక్తులు పెద్ద ఎత్తున అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించాలని, ఆ గణనాథుడు భక్తులందరినీ ఎటువంటి విఘ్నములు కలగకుండా చూడాలని వేడుకున్నట్లు విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. శనివారం ఆమె ఆదర్శనగర్ పరిధిలోని సుందర్ నగర్ కొండపై లోకల్ బాయ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ మండపం వద్ద అన్న సమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై అన్న ప్రసాదం భక్తులకు అందించారు.

సంబంధిత పోస్ట్