అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం: బొత్స

73చూసినవారు
అచ్యుతాపురం ఘటన దురదృష్టకరమని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై ప్రభుత్వం స్పందించిన తీరు సరికాదన్నారు. ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యం తగదని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు బాధితులను పరామర్శించలేదన్నారు. గురువారం బొత్స సత్యనారాయణ అనకాపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్