అగనంపూడి టోల్‌గేట్‌ ఎత్తివేత

82చూసినవారు
విశాఖ అగనంపూడిలో టోల్‌గేట్ 12 ఏళ్ల తరువాత మూతపడింది. నిబంధనలకు వ్యతిరేకంగా ఇంతవరకు వాహనదారులకు ముక్కుపిండి వసూళ్లు చేసిన టోల్‌గేట్‌ నిర్వాహకులకు చుక్కెదురైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత టీడీపీ కార్యకర్తలు నినసన వ్యక్తం చేయడం. వారే స్వయంగా టోల్‌ గేట్‌ ఎత్తివేత చర్యలు చేపట్టడంతో గురువారం నుంచి టోల్‌ వసూళ్లు మూతపడ్డాయి. దీంతో వాహనదారుల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్