విశాఖ రైల్వే స్టేషన్‌లో స్వచ్ఛభారత్‌

85చూసినవారు
విశాఖ రైల్వే స్టేషన్‌లో స్వచ్ఛభారత్‌
విశాఖ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ని ప్లాట్‌ఫారాలపై చెత్త, చెదారాన్ని తొలగించారు. పరిసరాలు శుభ్రత పాటించాలని, ఈ సందర్భంగా విశాఖ రైల్వే అధికారులు ప్రయాణికులను కోరారు. వ్యర్థాలను డస్ట్‌బిన్‌లో వేసి సహకరించాలన్నారు. పరిశభ్రత రైల్వే స్టేషన్‌కు ప్రయాణికులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్