వరద బాధితులకు విశాఖ పోర్టు భారీ సాయం

57చూసినవారు
వరద బాధితులకు విశాఖ పోర్టు భారీ సాయం
విజయవాడలో వరద బాధితుల సహాయార్థం విశాఖ పోర్టు రూ. కోటి విరాళం ప్రకటించింది. ఈ చెక్కును శుక్రవారం కలెక్టర్‌ హరిందరి ప్రసాద్‌కు పోర్టు కార్యదర్శి వేణుగోపాల్‌ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. విశాఖ పోర్టు పెద్ద మనసు చాటుకుందని, రూ. కోటి విరాళం అందజేసిన పోర్టు యాజమాన్యానికి ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.

సంబంధిత పోస్ట్