11న పాత ఐటీఐలో అప్రెంటిస్ మేళా'

73చూసినవారు
11న పాత ఐటీఐలో అప్రెంటిస్ మేళా'
ఇసఖలిని కంచరపాలెం ప్రభుత్వ పాత ఐటీఐలో ఈనెల 11వ తేదీన ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు జోన్-1 ఐటీఐల ఉప సంచాలకులు ఆర్వీ రమణ సోమవారం తెలిపారు. ఎలక్ట్రిషన్ ఫిట్టర్, డీజిల్ మెకానిక్, కార్పెంటర్, వెల్డర్, టర్నర్ తదితర కోర్సులు చేసి ఈ ఏడాది ఏఐటీటీ పరీక్షలు రాసిన వారు అర్హులుగా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్