జీవీఎంసీ క‌మిష‌న‌ర్‌తో కార్పొరేట‌ర్లు భేటీ

85చూసినవారు
జీవీఎంసీ క‌మిష‌న‌ర్‌తో కార్పొరేట‌ర్లు భేటీ
విశాఖ జీవీఎంసీ నూతన కమిషనర్ గా బాధ్య‌త‌లు చేపట్టిన సంపత్ కుమార్ ను విశాఖ పారిశ్రామిక ప్రాంత కార్పొరేటర్లు బుధ‌వారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 40వ వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు, 57వ వార్డు కార్పొరేటర్ ముర్రు వాణి నానాజీ, 58వ వార్డు కార్పొరేటర్ గులిగిందల లావణ్య, 60వ వార్డు కార్పొరేటర్ పి వి సురేష్, 62వ వార్డు కార్పొరేటర్ బల్ల లక్ష్మణరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్