మేహేద్రికి పోటెత్తిన వరద నీరు

73చూసినవారు
విశాఖ నగర శివారులో ఉన్న మేహాద్రి గెడ్డలో వరద నీరు పోటెత్తింది. దీంతో శనివారం గేట్లను ఎత్తివేశారు. దీంతో లోతట్టు ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. రిజర్వాయర్‌ గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 61 అడుగులు డెడ్‌ స్టోరేజ్‌ 44 అడుగులు. వర్షాకాలంలో 61 అడుగుల సామర్థానికి చేరడంతో గేట్లు ఎత్తివేశారు. 45 ఏళ్లకు పూర్వమే ఏర్పాటుచేసిన గేట్ల మరమ్మతులపై అధికారులు పట్టించుకోలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్