రెండు కార్లు ఢీ కొన్న ఘటనలో ఇరువురికి తీవ్ర గాయాలు

58చూసినవారు
రెండు కార్లు ఢీ కొన్న ఘటనలో ఇరువురికి తీవ్ర గాయాలు
పాడేరు మండలంలోని గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు అందించిన వివరాల ప్రకారం వడ్డాది వైపు నుంచి వస్తున్న కారు పాడేరు వైపు నుంచి వెళ్తున్న కారు వంట్లమామిడి ఘాట్ రోడ్డు మలుపు వద్ద ఎదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇరు వాహనాల్లో ఉన్న వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించాలని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్