ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం

85చూసినవారు
ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం
చింతపల్లి మండలంలోని లంబసింగి గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పార్టీ మండల అధ్యక్షుడు కిముడు లక్ష్మయ్య ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు శనివారం క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. తెదేపా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు నెరవేరుస్తారని నమ్మకం ఉందన్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 5 పథకాలపై సంతకం చేశారన్నారు.

సంబంధిత పోస్ట్