న‌ర్సీప‌ట్నంలో మాంసం దుఖాణాల‌పై దాడులు

77చూసినవారు
న‌ర్సీప‌ట్నంలో మాంసం దుఖాణాల‌పై దాడులు
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో ఆదివారం ఉదయం శానిటరీ సిబ్బంది చేపలు మాంసం దుకాణాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ సురేంద్ర ఆదేశాల మేరకు తనిఖీ చేపట్టామన్నారు. చెడిపోయిన చేపలు, మాంసం విక్రయాలపై అందిన ఫిర్యాదుల మేరకు తనిఖీ చేస్తున్నామన్నారు. పాడైన మాంసాన్ని అమ్మితే వారిపై కట్టిన చర్యలు ఉంటాయన్నారు.

సంబంధిత పోస్ట్