ఘాట్ రోడ్డులో కోతకు గురైన రహదారి

74చూసినవారు
కోటవురట్ల ఎస్.రాయవరం మండలాల సరిహద్దుల్లో ఇందేశమ్మ ఘాట్ రోడ్డు వద్ద నర్సీపట్నం రేవు పోలవరం రహదారి కోతకు గురైంది. దీంతో భారీ వాహనాల రాకపోకులను నిలిపివేశారు. భారీ వర్షాలకు వరహానది ఉదృతంగా పొంగి ప్రవేశించడంతో కోతకు గురై మట్టి జారీ పడుతున్నట్లు స్థానికులు సోమవారం తెలిపారు. ఈ రహదారిపై కేవలం ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్