ఈవీఎంలు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

77చూసినవారు
ఈవీఎంలు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
జిల ఈవీఎంలను ప్రతి మూడు నెలలకు ఒకసారి తనిఖీ నిమిత్తం అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎంలు భద్రపరిచిన గది తెరిచి తనిఖీలు నిర్వహించారని తెలుగుదేశం పార్లమెంట్ కార్యదర్శి మల్ల గణేష్ తెలిపారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత ఎంత సంఖ్యల్లో ఉన్నాయో అన్న విషయంపై రాజకీయ పార్టీల సమక్షంలో లెక్కించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్