పోషకాహారం పంపిణీ పై దృష్టి సారించాలి

81చూసినవారు
పోషకాహారం పంపిణీ పై దృష్టి సారించాలి
కసింకోట గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో సోమవారం జరిగిన శ్రీమంతం కార్యక్రమంలో.. అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణీలకు, బాలింతలకు, చిన్న పిల్లలకు, పౌష్టికాహారం అందించడం పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలోమాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు పాల్గొని గర్భిణీలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోషక ఆహార పదార్థాలకు అందజేశారు.

సంబంధిత పోస్ట్