క్రీడా పాఠశాల ప్రవేశాలకు తుది ఎంపిక పోటీలు

54చూసినవారు
క్రీడా పాఠశాల ప్రవేశాలకు తుది ఎంపిక పోటీలు
అరకులోయ గురుకులం క్రీడా పాఠాశాలలో 2024-25 సంవత్సరానికి 5, 7, 8, 9 తరగతులలో ప్రవేశాల కొరకు రాష్ట్ర స్ధాయి తుది ఎంపిక పోటీలను క్రీడా పాఠాశాల ప్రిన్సిపాల్ మూర్తి, చైర్మన్ కె రమేష్ ప్రారంభించారు. 5వ తరగతికి 55మంది, 7వ తరగతికి 4గురు, 8వ తరగతికి 5గురు, 9వ తరగతికి 9గురు మొత్తం 73 మంది పాల్గొన్నారు. పోటీలను పీడీ రామారావు, కోచ్ లు రాజుబాబు,మాధవ్ పర్యవేక్షిస్తున్నారు. వైటిసి ప్రిన్సిపాల్ వర్మ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్