దేవీపట్నం అటవీ ప్రాంతంలో గిరినాగుల సయ్యాట

2915చూసినవారు
దేవీపట్నం అటవీ ప్రాంతంలో గిరినాగుల సయ్యాట ఆడటం ఆదివారం కనిపించింది. దట్టమైన అటవీ ప్రాంతంలో రెండు గిరినాగులు సయ్యాటలాడుతున్న వీడియో వైరల్ గా మారింది. పాపికొండల అభయారణ్యంలో ఇటువంటి గిరినాగులు చాలా ఉన్నాయని, అత్యంత విషపూరితమైన సర్పాలని, అటవీ ప్రాంతంలోకి ఎవరు వెళ్ళకూడదని రంపచోడవరం డీఎస్ఓ నరేంద్రన్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్