అల్లూరి జిల్లాలో పిఆర్టియు కార్యవర్గ విస్తరణ సమావేశం

63చూసినవారు
అల్లూరి జిల్లాలో  పిఆర్టియు కార్యవర్గ విస్తరణ సమావేశం
అల్లూరి సీతారామరాజు జిల్లాలో పిఆర్టియు కార్యవర్గ విస్తరణ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంను ఉద్దేశించి అనంతగిరి మండల అధ్యక్షులు మోహన్ మాట్లాడుతూ.. పిఆర్టియు బలోపేతం చెయ్యటానికి నా వంతు కృషి చేస్తానని సభ్యులకు అండగా ఉంటూ, వారి సమస్యలు తెలుకొని వాటి పరిష్కారం కొరకు కృషి చేస్తానని అన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదె శ్రీనివాస నాయుడును గెలిపించు కుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్