భీమిలి: సమస్యల పరిష్కారం కోసం వెంటనే చొరవ తీసుకోవాలి

80చూసినవారు
భీమిలి: సమస్యల పరిష్కారం కోసం వెంటనే చొరవ తీసుకోవాలి
ఆనందపురం మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హాజరైన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రజల సమస్యలను, వినతులను స్వీకరించారు.రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఉప్పాడ అప్పారావు మరియు టిడిపి నాయకులు మరుపిళ్ళ శ్రీనివాస్ రావు, సురేష్ బాబు వినతులను ఎమ్మేల్యే కు అందజేశారు.ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ. ప్రజా సమస్యపై వెంటనే చొరవ తీసుకుని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్