రంజాన్ సందర్భంగా మజ్జిగ పంపిణీ

77చూసినవారు
రంజాన్ సందర్భంగా మజ్జిగ పంపిణీ
విశాఖ భీమిలి నియోజకవర్గంలో జీవీఎంసీ జోన్ టు 6వ వార్డ్ పీఎం పాలెం ఆఖరి బస్టాప్ వద్ద కొలువై ఉన్న శ్రీషిరిడి పద్మ సాయి ఆలయం నందు గురువారం రంజాన్ పండుగ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు తోపాటు చల్లని మజ్జిగ పంపిణీ చేస్తున్న ఆలయ కమిటీ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్