ముందుకొచ్చిన స‌ముద్రం

82చూసినవారు
విశాఖ జిల్లా రుషికొండలో గురువారం స‌ముద్రం ముందుకొచ్చింది. ఇసుక తెమ్మ‌లు భారీగా కోతకుగుర‌య్యాయి. అలాగే, తీర ప్రాంతం సముద్రపు అలలకు భారీగా కోతకు గురైంది. సముద్రం వెనక్కి వెళ్లడం, ముందుకు రావడం రోజూ రెండు సార్లు జరుగుతుంది. అయితే మనం గమనించే స్థాయిలో అది ఉండదు. కానీ ఇప్పుడు ముందుకు రావ‌డం మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపట్టేలా ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్