వికసిత్ భారత్ మోడీ ధ్యేయం

65చూసినవారు
వికసిత్ భారత్ మోడీ ధ్యేయం
వికసిత్ భారత్ ప్రధాని మోడీ ధ్యేయమని భీమిలి ఆర్డీఓ భాస్కరరెడ్డి అన్నారు. గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మోడీ జన్మదిన వేడుకలను పద్మనాభం మండలంలోని కస్తూరిబా బాలికల గురుకుల హాస్టల్ ఆవరణలో మంగళవారం నిర్వహించారు. విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు. ప్రతి బాలిక లక్ష్యాలు నిర్దేశించుకుని అవి సాధించాలన్నారు. సమాజాభివృద్ధిలో మహిళదే కీలక పాత్ర అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్