వైజాగ్ చాలా సుందరమైన నగరం: సౌరఫ్ గంగూలీ

574చూసినవారు
ఏసిఏ - విడిసిఏ స్టేడియంలో జోన్ క్రీడాకారులకు పోషకాహార మద్దతు పై మీడియా సమావేశం మంగళవారం జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ భారత్ కెప్టెన్ సౌరఫ్ గంగూలీ ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌ను (ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ల్) విచ్చేశారు.
గంగూలీ మాట్లాడుతూ ఏసిఏ - విడిసిఏ స్టేడియం ఎంతో విజయవంతమైన స్టేడియం ఇదే స్టేడియం నుంచి చాలా మంది క్రీడాకారులు సెలెక్ట్ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్