విపత్తు నిర్వహణపై అవగాహన సదస్సు

77చూసినవారు
విపత్తు నిర్వహణపై అవగాహన సదస్సు
చోడవరం ప్రేమ సమాజం ఆశ్రమంలో ఆదివారం విపత్తు నిర్వహణపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా సత్య సేవ సంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షులు కసిరెడ్డి అప్పలనాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజాస్టర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలని తెలియజేశారు. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ స్టేట్ ఇన్చార్జి బండి సురేష్ వాళ్ళు సూచనలు చేశారు

సంబంధిత పోస్ట్