కే కోటపాడు తాహసిల్దార్ గా పి. భాగ్యవతి

85చూసినవారు
కే కోటపాడు తాహసిల్దార్ గా పి. భాగ్యవతి
ప్రభుత్వ భూములను కాపాడిన ధ్యేయంగా తన విధులను నిర్వహిస్తానని కె. కోటపాడు మండల నూతన తహసిల్దార్ పనసల భాగ్యవతి తెలిపారు. మంగళవారం ఆమె తాహసిల్దార్ బాధితులు స్వీకరించారు. ఇప్పటివరకు తాహసిల్దార్ గా పని చేసిన జీ రమేష్ బాబును నుంచి బాధితులను స్వీకరించారు. ఎస్ రాయవరం తాసిల్దార్ గా బదిలీపై రమేష్ బాబు వెళ్లారు. అధికారులు ప్రజలు బంధువుల కొనసాగాలని విధి నిర్వహణలో అందరూ సహకరించాలని భాగ్యవతి కోరారు.

సంబంధిత పోస్ట్