గోవాడ ఘగర్స్ పై కూటమి మోసలి కన్నిరు

84చూసినవారు
గోవాడ ఘగర్స్ పై కూటమి మోసలి కన్నిరు
చోడవరం (గోవాడ) చక్కెర కర్మాగారంపై కూటమి నాయకులు మోసలి కన్నిరు కార్చ కుండా రైతులకు మద్దతు ధర ఇచ్చి ఫ్యాక్టరీ ఆధునికరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేసారు. శుక్రవారం అయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసంనిరాహారదీక్షలు పాదయాత్రలు చేసి మహజన సభ దగ్గర పడడంతో వినతి పత్రాలు ఇచ్చి రైతులను మభ్య పెట్టె ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్