ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు కసరత్తు

64చూసినవారు
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు కసరత్తు
ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నేప‌థ్యంలో అర్హులైన ఉపాధ్యాయులంద‌రూ ఓటు న‌మోదుకు ద‌రఖాస్తు చేసుకోవాల‌ని క‌లెక్టర్ ఎం. ఎన్. హ‌రేంధిర ప్రసాద్ సూచించారు. ఎన్నిక‌ల కమిష‌న్ నిబంధ‌నలను అనుస‌రించి సెప్టెంబ‌ర్ 30వ తేదీన నోటిఫికేష‌న్ వెలువ‌డింద‌ని ఆ మేర‌కు సోమ‌వారం నుంచి ఓటు నమోదు ప్రక్రియ ప్రారంభ‌మ‌య్యింద‌ని న‌వంబ‌ర్ 6 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్