మళ్లీ జగనే ముఖ్యమంత్రి: వైసిపి

537చూసినవారు
విశాఖలోని వై. యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారంఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా పార్టీ అధ్యక్షులు కోలా గురువులు సమక్షంలో పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి పంపిణీ జరిగింది. పంచాంగ శ్రవణంలో ఈ ఏడాది ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, వైయస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా అధికారం చేపడతారని పండితులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్